Telugu Updates

గోవింద్ పేట్ లో ఈత మొక్కలు నాటిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు.

Post top

గోవింద్ పేట్ లో ఈత మొక్కలు నాటిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు.

ముఖ్యఅతిథిలుగా:-  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్.

– జిల్లా ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్డెంట్ కె.మల్లారెడ్డి.
– ఆర్మూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్ వెల్లడి.
ఆర్మూర్(TELANGANA FOCUS)ఆగస్టు10: ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తోపాటు గోవింద్ పేట్ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఈత మొక్కలను నాటడం జరిగింది. ఈత మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి ఇట్టి కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, జిల్లా ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్డెంట్ కె.మల్లారెడ్డి కార్యక్రమంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏ.గంగాధర్, ప్రమోద్ చైతన్య, చంద్రమౌళి సర్పంచ్ జమున గంగాధర్, గౌడ సంఘం అధ్యక్షులు గంగాధర్ గౌడ్, ఎంపీటీసీ రాజ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ మైపాల్, వి డి సి చైర్మన్ లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుకన్య రెడ్డి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు యాదగౌడ్, రామ గౌడ్, అంజాగౌడ్ శేఖర్ గౌడ్, ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయం హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గౌడ్ అలాగే సిబ్బంది పాల్గొన్నారు.
Post bottom

Leave A Reply

Your email address will not be published.