ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ National By admin On Jun 27, 2023 527 0 భోపాల్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై,ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. Related Posts అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్టు టూర్ ఆఫరేషన్ (ఏబీటీఓ) అంతర్జాతీయ… టైక్వాండో బెల్ట్ టెస్ట్ పోటీలలో విజేతలు.. మానవతా విలువలకు ప్రతిరూపం ఆర్మూర్ గాంధీ..