Telugu Updates
Browsing Category

National

ఐదు  వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

భోపాల్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.  మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై,ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.

ఎవరినీ వదల …ట్విటర్

న్యూఢిల్లీ:మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లపై బ్లూ టిక్‌లను తొలగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,…

నియోజకవర్గం వెళ్లకుండా ప్రచారం చేసుకోండి…

బెంగళూరు, ఏప్రిల్ 19:కర్ణాటక ఎన్నికల సంగ్రమానికి సమయం ఆసన్నమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని ఓ కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. ఓ అభ్యర్థికి సంబంధించిన కేసులో తీర్పు ఇచ్చిన…

విపక్షాల ఐక్యత కోసం నితీష్ కుమార్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేపనిలో పడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్! వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై నితీశ్‌ కీలక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌,…

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ‘త్రిముఖ పోటీ’

బెంగళూరు ఏప్రిల్ 15: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎంట్రీ ఇస్తోంది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య 'త్రిముఖ పోటీ' ఉంటుందని అంతా అనుకుంటున్న తరుణంలో ఎన్‌సీపీ రాకతో ఇప్పుడు…

రాహుల్ యాత్రలో కీలక పరిణామం.. వేదికపై కాలు కదిపిన గెహ్లాట్, పైలట్

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లోకి ప్రవేశించింది. ఆదివారం తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాజస్థాన్ కు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు తమ మధ్య విభేదాలను…

రాజ ద్రోహం చట్టాన్ని నిలిపివేసిన సుప్రీంకోర్టు

ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు వద్దు సమీక్ష పూర్తయ్యే వరకు ఆగాల్సిందే పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సి ఉంది స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. సమీక్ష పూర్తయ్యే వరకు…

వాట్సాప్ లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లు

2 జీబీ వరకు ఫైల్ షేరింగ్ ఒకేసారి 32 మందికి వాయిస్ కాల్ గ్రూప్ కాల్ లో 8 మందితో మాట్లాడొచ్చు గ్రూపు అడ్మిన్లకు మెస్సేజ్ డిలీషన్ అధికారం వాట్సాప్ లో కొత్త సదుపాయం ఏది వచ్చినా మెజారిటీ భారతీయులకు అది సౌకర్యాన్నిస్తుంది.…

ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని

ప్రాణ నష్టం బాధించింది మృతుల కుటుంబాలకు నా సానుభూతి గాయపడ్డారు త్వరగా కోలుకోవాలి ట్వీట్ చేసిన ప్రధాని కార్యాలయం ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం లో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధాని…