Telugu Updates

టీడీపీ లో పలువురు చేరిక

చంద్రబాబు పాలనతోనే అన్ని వర్గాలకు మేలు కిడారి శ్రావణ్ కుమార అరకులోయ:మండలంలోని చిన్నలబుడు పంచాయతీ హట్టగుడ గ్రామంలో  తెలుగు దేశం పార్టీ యువనేత కిల్లో శ్యామ్ ఆధ్వర్యంలో భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

రీ సర్వే పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి

నంద్యాల:మహానంది మండలం తిమ్మాపురం గ్రామ ప్రాంతాల్లో జరుగుతున్న రీ సర్వే పనులను జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి పరిశీలించారు. బుధవారం మహానంది మండలంలోని  తిమ్మాపురం గ్రామ రైతుల పొలాల్లో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా…

పాతబస్తీ బోనాలకు అన్నీ ఏర్పాట్లు

హైదరాబాద్:వచ్చే నెల 16 వ తేదీన జరిగే ఓల్డ్ సిటీ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 250 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు  రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల…

తెలంగాణ రాష్ట్రంలో ఫసల్

భీమా యోజన పథకాన్ని తక్షణమే అమలుపరచాలి తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి జగిత్యాల:అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అమలు పరచాలని…

రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేయాలి: మాజీ మంత్రి గుండ

శ్రీకాకుళం:వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని జెండా ఎగురు వేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కోరారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 1985లో జరిగిన ఎన్నికలలో తొలిసారి…

నిఖిల్ ‘స్పై’తో కార్తికేయ2 ని దాటి నెక్స్ట్ లెవల్ ట్రెండ్ సెట్ చేస్తారు: ‘స్పై’ ప్రీ…

‘స్పై’ ప్రతి ఇండియన్ తప్పకుండా చూడాల్సిన సినిమా: హీరో నిఖిల్       ‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై'తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని…

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల:పురపాలక,ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ది పనులు, డబల్ బెడ్ రూం…

దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి తిరుపతి:టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను…

చంద్రబాబు 14 ఏళ్ల పాలనే ప్రజలందరికీ పెద్ద నరకం

ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తిరుపతి:చంధ్రబాబు 14 ఏళ్ళ పాలనే ప్రజలందరికీ పెద్ద నరమకని గ్రహించిన ప్రజలే ఆయనను తరిమికొట్టారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేకే నాలుగేళ్ల నరకం అంటూ…

ఈటలకు ఢిల్లీ నుంచి ఫోన్ ?

అభిమానులు, అనుచరుల్లో నరాలు తెగే ఉత్కంఠ..! హైదరాబాద్ జూన్ 27: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రము లో ఏ నోట విన్న ఈటల.. ఈటల.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ పేరు మార్మోగుతోంది.. గత కొన్నిరోజులుగా తెలంగాణ…